శ్రీకాళహస్తి లో ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నారని,ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని నిరసిస్తూ ఎంపిడిఓ కి వినతి పత్రాన్ని అందించారు.రైతులకు సిపిఐ అండగా ఉంటుందని తెలియజేసారు.ఖరీఫ్ పంట మొదలుతున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీడీవో కార్యాలయం వద్ద సీపీఐ నిరసన
శ్రీకాళహస్తి లో ఎంపిడిఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంన్నారని,ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని నిరసిస్తూ ఎంపిడిఓ కి వినతి పత్రాన్ని అందించారు.రైతులకు సిపిఐ అండగా ఉంటుందని తెలియజేసారు.ఖరీఫ్ పంట మొదలుతున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

