వెంకటాచలం మండలం పూడిపర్తిలో దశాబ్దాలుగా బీడుగా ఉన్న 750 ఎకరాల భూములను సాగులోకి తేవడమే లక్ష్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు.ఇప్పటికే 230 ఎకరాలను శుభ్రం చేశామని, జలధార పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దళితులకు పంపిణీ చేసిన ఈ భూములు 45 ఏళ్లుగా నిరుపయోగంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

750 ఎకరాల బీడు భూముల సాగుపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టి
వెంకటాచలం మండలం పూడిపర్తిలో దశాబ్దాలుగా బీడుగా ఉన్న 750 ఎకరాల భూములను సాగులోకి తేవడమే లక్ష్యమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జంగిల్ క్లియరెన్స్ పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు.ఇప్పటికే 230 ఎకరాలను శుభ్రం చేశామని, జలధార పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దళితులకు పంపిణీ చేసిన ఈ భూములు 45 ఏళ్లుగా నిరుపయోగంగా ఉండటంపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

