బుచ్చిరెడ్డిపాలెంలోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ మాట్లాడుతూ ఓటీపీ, పాస్వర్డ్లను ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలన్నారు. మానవ అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రిన్సిపాల్ ఏ.వి. చిరంజీవి, లోక్ అదాలత్ సభ్యుడు ఎం. సుబ్బారెడ్డి, సురేంద్ర వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన:సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ
బుచ్చిరెడ్డిపాలెంలోని కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ మాట్లాడుతూ ఓటీపీ, పాస్వర్డ్లను ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. మోసం జరిగితే వెంటనే 1930కు ఫోన్ చేయాలన్నారు. మానవ అక్రమ రవాణాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రిన్సిపాల్ ఏ.వి. చిరంజీవి, లోక్ అదాలత్ సభ్యుడు ఎం. సుబ్బారెడ్డి, సురేంద్ర వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

