Thursday, 14 May 2026
  • Home  
  • శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం భక్తులకు అనుమతి
- Featured

శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం భక్తులకు అనుమతి

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రం నందు స్వయంభుగా వెలసి భక్తుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం భక్తులను 8 వ తేదీ నుంచి వివిధ ఆంక్షలతో అనుమతిస్తున్నట్లు ఏ.ఓ జోల్లు. వెంకటసుబ్బయ్య తెలిపారు కరోనా రీత్యా 81 రోజులు ఏకాంతంగా సేవలు అందించాము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు సోమవారం నుండి స్వామి దర్శనార్థం సామాజిక దూరం పాటిస్తూ మీటరు దూరం ఉండేటట్టు సర్కిళ్లు క్యూలైన్లలో ఏర్పాటు చేయడం జరిగినది అలాగే వివిధ సూక్ష్మక్రిములు చనిపోయే ద్రావణాల తో దేవస్థానాన్ని శుభ్రపరిచి ముఖ్యముగా కళ్యాణ కట్ట వద్ద వేడి నీళ్ల కోసం గ్రిజర్లు, కత్తులు శుభ్రపరిచేందుకు డేటాల్ లు ఏర్పాటు చేశాము దేవస్థానం కు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని రావలసి ఉన్నది ముఖ్యముగా పది సంవత్సరాలలోపు పిల్లలకు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు మరియు ధర్మల్ స్కానర్ లతో చెక్ చేసి 38 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాళ్లను దర్శనానికి పంపించడం జరుగుతుందని ఆలయ ఏ.ఓ జోల్లు.వెంకటసుబ్బయ్య తెలియజేశారు.

రాపూరు, జూన్ 08, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని పెంచలకోన క్షేత్రం నందు స్వయంభుగా వెలసి భక్తుల ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థం భక్తులను 8 వ తేదీ నుంచి వివిధ ఆంక్షలతో అనుమతిస్తున్నట్లు ఏ.ఓ జోల్లు. వెంకటసుబ్బయ్య తెలిపారు కరోనా రీత్యా 81 రోజులు ఏకాంతంగా సేవలు అందించాము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు సోమవారం నుండి స్వామి దర్శనార్థం సామాజిక దూరం పాటిస్తూ మీటరు దూరం ఉండేటట్టు సర్కిళ్లు క్యూలైన్లలో ఏర్పాటు చేయడం జరిగినది అలాగే వివిధ సూక్ష్మక్రిములు చనిపోయే ద్రావణాల తో దేవస్థానాన్ని శుభ్రపరిచి ముఖ్యముగా కళ్యాణ కట్ట వద్ద వేడి నీళ్ల కోసం గ్రిజర్లు, కత్తులు శుభ్రపరిచేందుకు డేటాల్ లు ఏర్పాటు చేశాము దేవస్థానం కు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని రావలసి ఉన్నది ముఖ్యముగా పది సంవత్సరాలలోపు పిల్లలకు 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు మరియు ధర్మల్ స్కానర్ లతో చెక్ చేసి 38 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాళ్లను దర్శనానికి పంపించడం జరుగుతుందని ఆలయ ఏ.ఓ జోల్లు.వెంకటసుబ్బయ్య తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.