Friday, 14 August 2026
  • Home  
  • ముగిసిన జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026
- నంద్యాల

ముగిసిన జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026

నంద్యాల జిల్లాలో ఆగస్టు 13న జిల్లా స్థాయి ఆమ్రావతి ఛాంపియన్‌షిప్‌–2026 పోటీలు ముగిశాయి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీల్లో 12 క్రీడాంశాలకు సంబంధించి మొత్తం 322 మంది బాలబాలికలు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బహుమతులు అందించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యు.ఎన్. రాజా తెలిపారు. పోటీల నిర్వహణకు సహకరించిన అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నంద్యాల జిల్లాలో ఆగస్టు 13న జిల్లా స్థాయి ఆమ్రావతి ఛాంపియన్‌షిప్‌–2026 పోటీలు ముగిశాయి. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పోటీల్లో 12 క్రీడాంశాలకు సంబంధించి మొత్తం 322 మంది బాలబాలికలు పాల్గొన్నారు. విజేతలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బహుమతులు అందించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యు.ఎన్. రాజా తెలిపారు. పోటీల నిర్వహణకు సహకరించిన అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.