ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు కొత్త ఊపిరి పోస్తోంది. ‘అక్షరాంధ్ర’ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా విద్యాశాఖలో మెరుగైన విజయాలు నమోదు అవుతున్నాయి. ప్రత్యేక దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 72.6% నుండి ఏకంగా 82.1%కి పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి పైగా అక్షరాస్యులుగా మారారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడంతో పాటు హాజరు శాతాన్ని పెంచడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2027 నాటికి ఏపీని 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రయాణం సాగుతోంది.

లోకేష్ కృషితో ‘అక్షరాంధ్ర’గా మారుతున్న ఏపీ
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు కొత్త ఊపిరి పోస్తోంది. ‘అక్షరాంధ్ర’ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా విద్యాశాఖలో మెరుగైన విజయాలు నమోదు అవుతున్నాయి. ప్రత్యేక దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 72.6% నుండి ఏకంగా 82.1%కి పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి పైగా అక్షరాస్యులుగా మారారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడంతో పాటు హాజరు శాతాన్ని పెంచడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2027 నాటికి ఏపీని 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రయాణం సాగుతోంది.

