Sunday, 17 May 2026
  • Home  
  • రాజీవ్ నగర్ సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి
- తిరుపతి

రాజీవ్ నగర్ సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టనశివరుల్లోని రాజీవ్ నగర్ సమస్యల పరిష్కారానికి ఆ ప్రాంతంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఏకమై సంతకాలు సేకరించి, తమ సమస్యలను వివరించేందుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కలవడానికి గురువారం నాడు తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కోసం ప్రజలు అక్కడే ఎదురుచూస్తూ, తమ సమస్యలను ప్రత్యక్షంగా వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సమస్యలను పరిష్కరించేందుకు ఆయన జోక్యం అవసరమని వారు కోరారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో, ఎమ్మెల్యే సూచన మేరకు ప్రజల వినతి పత్రాన్ని పట్టణ PA ప్రవీణ్, మైనారిటీ అధ్యక్షుడు, రాజీవ్ నగర్ వాసి కరీం భాయ్ కి అందజేశారు. ఈ సమస్యను తప్పక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టనశివరుల్లోని రాజీవ్ నగర్ సమస్యల పరిష్కారానికి ఆ ప్రాంతంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఏకమై సంతకాలు సేకరించి, తమ సమస్యలను వివరించేందుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కలవడానికి గురువారం నాడు తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కోసం ప్రజలు అక్కడే ఎదురుచూస్తూ, తమ సమస్యలను ప్రత్యక్షంగా వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సమస్యలను పరిష్కరించేందుకు ఆయన జోక్యం అవసరమని వారు కోరారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో, ఎమ్మెల్యే సూచన మేరకు ప్రజల వినతి పత్రాన్ని పట్టణ PA ప్రవీణ్, మైనారిటీ అధ్యక్షుడు, రాజీవ్ నగర్ వాసి కరీం భాయ్ కి అందజేశారు. ఈ సమస్యను తప్పక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.