పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కోనరావుపేట రహదారిపై నిజామాబాదుకు చెందిన రైతులు యూరియా కోసం ధర్నా చేపట్టారు యాప్ బుకింగ్ సర్వర్ ఓటిపి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు యాప్ బుకింగ్ కు బదులుగా నేరుగా ఎరువుల దుకాణాల్లో యూరియా అందించాలని కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు



