Saturday, 5 September 2026
  • Home  
  • యూరియా పంపిణి పై రైతుల ఆందోళన
- రాజన్న సిరిసిల్ల

యూరియా పంపిణి పై రైతుల ఆందోళన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కోనరావుపేట రహదారిపై నిజామాబాదుకు చెందిన రైతులు యూరియా కోసం ధర్నా చేపట్టారు యాప్ బుకింగ్ సర్వర్ ఓటిపి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు యాప్ బుకింగ్ కు బదులుగా నేరుగా ఎరువుల దుకాణాల్లో యూరియా అందించాలని కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కోనరావుపేట రహదారిపై నిజామాబాదుకు చెందిన రైతులు యూరియా కోసం ధర్నా చేపట్టారు యాప్ బుకింగ్ సర్వర్ ఓటిపి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు యాప్ బుకింగ్ కు బదులుగా నేరుగా ఎరువుల దుకాణాల్లో యూరియా అందించాలని కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.