పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణేష్ మండపాల నిర్వహణకు సంబంధించిన వివరాలను పోలీస్ శాఖ రూపొందించిన పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ఎస్పి మహేష్ బి. గీతే సూచించారు ఆన్ లైన్ నమోదుకు ఎలాంటి రుసుము లేదన్నారు మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు విగ్రహాల ఏర్పాటుకు ముందు పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు


