పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారికి బోనాలు నైవేద్యాలు సమర్పించిమొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది



