పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని నాయకులు తెలిపారు గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కలను నెరవేరుస్తున్నట్లు చెప్పారు గోపాల్ రావు పల్లె అంకుష్పూర్ గ్రామాల్లో లబ్ధిదారులతో కలిసి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు



