53 రోజుల నిర్బంధాన్ని గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగించిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు తెదేపా జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “నిజం గెలిచింది” కార్యక్రమంలో భాగంగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు 53 దీపాలను వెలిగించి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో గడిపిన 53 రోజుల నిర్బంధ కాలాన్ని గుర్తు చేసుకుంటూ ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు.



