Wednesday, 9 September 2026
  • Home  
  • అరకు:రైతులకు ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిణీ
- అల్లూరి సీతారామరాజు

అరకు:రైతులకు ఉచితంగా విత్తనాలు, మొక్కలు పంపిణీ

అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ గ్రామంలో రైతులను ప్రోత్సహించేందుకు బుధవారం వలిసెలు విత్తనాలు, వంగ, బంతి, టమోటా మొక్కలను పంపిణీ చేశారు. కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వారు 35 మంది రైతులకు వీటిని ఉచితంగా అందించారు. శాస్త్రవేత్తలు డా. రాజ్‌కుమార్, డా. సత్తిబాబు పంటల సాగుపై సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఫణిరాజ్‌వర్మ, దశరథ్, APCNF సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ గ్రామంలో రైతులను ప్రోత్సహించేందుకు బుధవారం వలిసెలు విత్తనాలు, వంగ, బంతి, టమోటా మొక్కలను పంపిణీ చేశారు. కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం వారు 35 మంది రైతులకు వీటిని ఉచితంగా అందించారు. శాస్త్రవేత్తలు డా. రాజ్‌కుమార్, డా. సత్తిబాబు పంటల సాగుపై సూచనలు చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఫణిరాజ్‌వర్మ, దశరథ్, APCNF సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.