Friday, 15 May 2026
  • Home  
  • దేశంలోని రాష్ట్రంలోని ఉపాధ్యాయుల లో ఉన్న టెట్ ఆందోళన ప్రతిష్టంబనను త్వరలోనే ముగింపు పలుకుతాం పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ గారు స్పష్టం చేశారు
- వనపర్తి

దేశంలోని రాష్ట్రంలోని ఉపాధ్యాయుల లో ఉన్న టెట్ ఆందోళన ప్రతిష్టంబనను త్వరలోనే ముగింపు పలుకుతాం పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ గారు స్పష్టం చేశారు

*ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ కలిసి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పార్లమెంటులో జరిగే పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఉపాధ్యాయులని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశం అలాగే రాష్ట్రంలో దాదాపుగా 45 నుంచి 50000 మంది ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ అభద్రత భావానికి, ప్రతిస్తంభనకి ప్రతిష్టంభనకి గురి చేసినటువంటి టెట్ అనే అంశంపై చర్చించడం జరిగింది, ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు మన సంఘానికి హామీ ఇస్తూ తప్పకుండా మీరు గత పది రోజుల క్రితమే నాకు సంఘ లెటర్ హెడ్ నుంచి ఈ అంశం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మెయిల్ పెట్టడం జరిగింది తప్పకుండా పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఆర్టిఏ యాక్ట్ ఎడ్యుకేషన్లో సవరణ చేస్తూ దేశంలోని ఉపాధ్యాయ లోకానికి తీవ్ర గందరగోళాన్ని సృష్టించిన ఈ అంశానికి త్వరలోనే ముగింపు పలుకుతామని ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని హామీ ఇవ్వడం జరిగింది వారికి సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది*

*ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ కలిసి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పార్లమెంటులో జరిగే పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఉపాధ్యాయులని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న అంశం అలాగే రాష్ట్రంలో దాదాపుగా 45 నుంచి 50000 మంది ఉపాధ్యాయులను తీవ్ర నిరాశ అభద్రత భావానికి, ప్రతిస్తంభనకి ప్రతిష్టంభనకి గురి చేసినటువంటి టెట్ అనే అంశంపై చర్చించడం జరిగింది, ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు మన సంఘానికి హామీ ఇస్తూ తప్పకుండా మీరు గత పది రోజుల క్రితమే నాకు సంఘ లెటర్ హెడ్ నుంచి ఈ అంశం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మెయిల్ పెట్టడం జరిగింది తప్పకుండా పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ఆర్టిఏ యాక్ట్ ఎడ్యుకేషన్లో సవరణ చేస్తూ దేశంలోని ఉపాధ్యాయ లోకానికి తీవ్ర గందరగోళాన్ని సృష్టించిన ఈ అంశానికి త్వరలోనే ముగింపు పలుకుతామని ఆ దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని హామీ ఇవ్వడం జరిగింది వారికి సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.