Thursday, 20 August 2026
  • Home  
  • డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు
- అమరావతి

డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు

డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించడం పారదర్శకతపై అనుమానాలు పెంచిందన్నారు. ప్రశ్నల విభాగంలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ రావడంపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

డీఎస్సీ నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, అక్రమాలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఒకే అధికారికి అప్పగించడం పారదర్శకతపై అనుమానాలు పెంచిందన్నారు. ప్రశ్నల విభాగంలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ రావడంపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.