ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ ప్రభుత్వం అధికారిక ఆహ్వానం పంపింది. జూలై మొదటి వారంలో టెహ్రాన్, కోమ్, మష్హద్ నగరాల్లో జరిగే అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నాయకులను ఆహ్వానిస్తోంది. భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరవుతారా లేదా అన్న అంశంపై విదేశాంగ శాఖ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా ఈ ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీకి ఇరాన్ ఆహ్వానం
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ ప్రభుత్వం అధికారిక ఆహ్వానం పంపింది. జూలై మొదటి వారంలో టెహ్రాన్, కోమ్, మష్హద్ నగరాల్లో జరిగే అంత్యక్రియలకు ప్రపంచ దేశాల నాయకులను ఆహ్వానిస్తోంది. భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరవుతారా లేదా అన్న అంశంపై విదేశాంగ శాఖ ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా ఈ ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది.

