ఈ అకడమిక్ ఇయర్ (2026-27) నుంచే ప్లస్-2 విద్యాబోధన అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 100 ప్రభుత్వ స్కూల్స్ ను ఎంపిక చేసి 11వ తరగతి అడ్మిషన్లు తీసుకుని, విద్యాబోధన చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకోసం కావాల్సిన విధివిధానాలను తయారు చేయాలని విద్యాశాఖ అధికా రులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అందుకే ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.*

ఈ ఏడాది నుంచే ప్లస్-2 – పైలెట్ ప్రాజెక్టు కింద వంద స్కూల్స్ లో అమలు*
ఈ అకడమిక్ ఇయర్ (2026-27) నుంచే ప్లస్-2 విద్యాబోధన అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ ప్రాజెక్టు కింద 100 ప్రభుత్వ స్కూల్స్ ను ఎంపిక చేసి 11వ తరగతి అడ్మిషన్లు తీసుకుని, విద్యాబోధన చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకోసం కావాల్సిన విధివిధానాలను తయారు చేయాలని విద్యాశాఖ అధికా రులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. అందుకే ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్మిషన్ల షెడ్యూల్ ను అధికారులు వాయిదా వేసినట్లు తెలుస్తున్నది.*

