అల్లూరు పేట కు చెందిన ఆరుగుంట శశిధర్ రెడ్డి బైక్ పై వస్తుండగా యాక్సిడెంట్ అయింది అని తెలిసిన వెంటనే హాస్పిటల్ లో జాయన్ చేయిచ్చి హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి మెరుగైన వైద్యం అందిచలని చెప్పారు హాస్పిటల్ యాజమాన్యం కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాటకు స్పందించిన హాస్పిటల్ యాజమాన్యం మెరుయన విద్యమ్ అంధిచి ఈరోజు డీఛార్జ్చేసారు విషయం తెలిసిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వారి స్యగృహణి వెళ్లి వారిని పరామర్శించి తొరగా కోలుకోవాలి అన్ని అక్షించారు వారి కుటుంబ సభ్యలకు మనోధైర్యని ప్రసాద్దిచాలని భగవంతుడున్ని కోరారుశ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ శాసన సభ్యులు,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు.



