శ్రీకాళహస్తి శ్రీరామనగర్ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి 10.45 నుంచి 11.00 గంటల మధ్య RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు.మునిరెడ్డి.అతను వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని ఆర్థిక పరిస్థితులు సరిలేక పోవడం వల్ల పార్ట్ టైం గా స్విగ్గి లో డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఇంటికి వెళుతుండగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వస్తున్న బస్సు అతివేగంగా వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లగా డాక్టర్లు చూసి చనిపోయినట్లుగా గుర్తించారు.

శ్రీకాళహస్తిలో RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి
శ్రీకాళహస్తి శ్రీరామనగర్ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి 10.45 నుంచి 11.00 గంటల మధ్య RTC బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు పెళ్లకూరు మండలం పుల్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు.మునిరెడ్డి.అతను వ్యవసాయ పనులు చేసుకుంటూ అతని ఆర్థిక పరిస్థితులు సరిలేక పోవడం వల్ల పార్ట్ టైం గా స్విగ్గి లో డెలివరీ బాయ్ గా పని చేస్తూ ఇంటికి వెళుతుండగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వస్తున్న బస్సు అతివేగంగా వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లగా డాక్టర్లు చూసి చనిపోయినట్లుగా గుర్తించారు.

