Saturday, 2 May 2026
  • Home  
  • వరుసగా గ్యాస్ ధరల పెంపు అన్యాయం: ముస్తాబాద్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
- రాజన్న సిరిసిల్ల

వరుసగా గ్యాస్ ధరల పెంపు అన్యాయం: ముస్తాబాద్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

ముస్తాబాద్, /మే 2 /పున్నమి ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా పెంచడాన్ని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు తీవ్రంగా ఖండించారు. చిన్న, చిరు వ్యాపారులపై ఈ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. మూడు నెలల్లో మూడుసార్లు ధరలు పెంచడం ప్రజలపై భారంగా మారిందని విమర్శించారు. ఎన్నికలు పూర్తవ్వగానే దరల పెంపులు చేపట్టడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు

ముస్తాబాద్, /మే 2 /పున్నమి ప్రతినిధి

కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా పెంచడాన్ని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు తీవ్రంగా ఖండించారు. చిన్న, చిరు వ్యాపారులపై ఈ ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు.
మూడు నెలల్లో మూడుసార్లు ధరలు పెంచడం ప్రజలపై భారంగా మారిందని విమర్శించారు. ఎన్నికలు పూర్తవ్వగానే దరల పెంపులు చేపట్టడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.