పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో శుక్రవారం మట్టి గణపతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థులు మట్టితో వివిధ ఆకారాల్లో గణపతి విగ్రహాలను తయారు చేసి అలంకరించారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువులు కలుషితమవుతుందని మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు



