Sunday, 13 September 2026
  • Home  
  • మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ
- రాజన్న సిరిసిల్ల

మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో శుక్రవారం మట్టి గణపతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థులు మట్టితో వివిధ ఆకారాల్లో గణపతి విగ్రహాలను తయారు చేసి అలంకరించారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువులు కలుషితమవుతుందని మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 11 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో శుక్రవారం మట్టి గణపతుల తయారీ కార్యక్రమం నిర్వహించారు ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థులు మట్టితో వివిధ ఆకారాల్లో గణపతి విగ్రహాలను తయారు చేసి అలంకరించారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో చెరువులు కలుషితమవుతుందని మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.