పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 BRSLP సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో లక్ష మందితో పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు కళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించి వాటి పరిస్థితిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు

- రాజన్న సిరిసిల్ల
ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కెసిఆర్
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 BRSLP సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలో లక్ష మందితో పాదయాత్ర చేపడుతానని ప్రకటించారు కళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించి వాటి పరిస్థితిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు

