అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోటనీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సరస్సుల ప్రాముఖ్యత, నీటి వనరుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వై. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ సరస్సుల దినోత్సవం: సరస్సుల పరిరక్షణపై అవగాహన
అరకు వ్యాలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ సరస్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బోటనీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. సి.హెచ్. కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సరస్సుల ప్రాముఖ్యత, నీటి వనరుల సంరక్షణ, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ కె. నిర్మల, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వై. విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

