Sunday, 23 August 2026
  • Home  
  • నీరందక ఎండిపోతున్న వరి పంటలు.. ఆందోళనలో రైతులు!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నీరందక ఎండిపోతున్న వరి పంటలు.. ఆందోళనలో రైతులు!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం, జలదంకి మండలాల్లోని బెజవాడ పాపిరెడ్డి కాలువ ఆయకట్టు కింద నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయి. శిథిలావస్థకు చేరిన కట్టడాలు, అక్రమ పంపుసెట్ల కారణంగా చివరి ఆయకట్టుకు నీరు చేరక లింగరాజు అగ్రహారంలో పొట్ట దశలో ఉన్న 200 ఎకరాల పంట ఎండిపోతోందని, అప్పులు తెచ్చిపెట్టిన పెట్టుబడులు బూడిదవుతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం, జలదంకి మండలాల్లోని బెజవాడ పాపిరెడ్డి కాలువ ఆయకట్టు కింద నీరందక వరి పంటలు ఎండిపోతున్నాయి. శిథిలావస్థకు చేరిన కట్టడాలు, అక్రమ పంపుసెట్ల కారణంగా చివరి ఆయకట్టుకు నీరు చేరక లింగరాజు అగ్రహారంలో పొట్ట దశలో ఉన్న 200 ఎకరాల పంట ఎండిపోతోందని, అప్పులు తెచ్చిపెట్టిన పెట్టుబడులు బూడిదవుతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.