పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సమర్థ లింగాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్ ఎస్కే షాదుల్ షేక్ బాషా బిజెపిలో చేరారు జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు మోదీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని నాయకులు అన్నారు కార్యక్రమంలో పొన్నాల తిరుపతిరెడ్డి ఉడుగుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు



