తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు IV సుబ్బారెడ్డికి రాష్ట్ర పదవి దక్కింది.YS జగన్ ఆదేశాల మేరకు… వైసీపీ రాష్ట్ర మేధావుల సంఘ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శుక్రవారం పార్టీ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా *సుబ్బారెడ్డి మాట్లాడుతూ..*తనపై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తారని అన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

తాళ్లూరు వాసి సుబ్బారెడ్డి కి రాష్ట్ర పదవి….!*
తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు IV సుబ్బారెడ్డికి రాష్ట్ర పదవి దక్కింది.YS జగన్ ఆదేశాల మేరకు… వైసీపీ రాష్ట్ర మేధావుల సంఘ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ శుక్రవారం పార్టీ కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సందర్భంగా *సుబ్బారెడ్డి మాట్లాడుతూ..*తనపై బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వెంకాయమ్మ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తారని అన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని చెప్పారు. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

