Saturday, 16 May 2026
  • Home  
  • ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు
- తిరుపతి

ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్,జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ పిలుపు మేరకు మొదటి రోజున నేడు మోదీ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీ ఆడిటోరియం నందు రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయజనతాపార్టీ,నాయకులకు,కార్యకర్తలకు,విద్యార్థిని విద్యార్థులకు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కోలా ఆనంద్ ధన్యవాదాలు తెలియజేసారు.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్,జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ పిలుపు మేరకు మొదటి రోజున నేడు మోదీ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతీ ఆడిటోరియం నందు రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయజనతాపార్టీ,నాయకులకు,కార్యకర్తలకు,విద్యార్థిని విద్యార్థులకు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కోలా ఆనంద్ ధన్యవాదాలు తెలియజేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.