ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై చిట్వేల్ మండల కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ ఎస్.వి. నరసింహారావు అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడం, మరణించినవారి పేర్లు తొలగించడం, అవసరమైన మార్పులు చేయడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

చిట్వేల్లో ఓటరు జాబితా సవరణపై సమావేశం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై చిట్వేల్ మండల కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ప్రతినిధులకు అవగాహన సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ ఎస్.వి. నరసింహారావు అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరుగా నమోదు చేయడం, మరణించినవారి పేర్లు తొలగించడం, అవసరమైన మార్పులు చేయడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

