Monday, 21 September 2026
  • Home  
  • ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజావేదిక’
- నంద్యాల

ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజావేదిక’

నంద్యాల:ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ కె. కళ్యాణి బాయ్ తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, పన్నులకు సంబంధించిన సమస్యలపై ప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేసి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.

నంద్యాల:ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ కె. కళ్యాణి బాయ్ తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, పన్నులకు సంబంధించిన సమస్యలపై ప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేసి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.