నంద్యాల:ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ కె. కళ్యాణి బాయ్ తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, పన్నులకు సంబంధించిన సమస్యలపై ప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేసి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.

ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ‘ప్రజావేదిక’
నంద్యాల:ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సత్వరమే పరిష్కరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ కె. కళ్యాణి బాయ్ తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రోడ్లు, పన్నులకు సంబంధించిన సమస్యలపై ప్రజలు లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేసి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీలను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.

