Friday, 22 May 2026
  • Home  
  • ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పదిమందికి గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. పదిమందికి గాయాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 22 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొండూరు సత్రం సమీప జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొనడంతో పదిమంది గాయపడ్డారు. వెంకటగిరి నుంచి నెల్లూరుకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిలో వెంకటాచలం, వెంకటగిరి, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కాళహస్తికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో గూడూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై శివ రాకేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మే 22 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కొండూరు సత్రం సమీప జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఢీకొనడంతో పదిమంది గాయపడ్డారు. వెంకటగిరి నుంచి నెల్లూరుకు 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిలో వెంకటాచలం, వెంకటగిరి, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, కాళహస్తికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో గూడూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై శివ రాకేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.