✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి నుంచి భీమోలు వచ్చే రూటు లోగల పైడిమెట్ల దాటిన వెంటనే ఉన్న రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రీసెంట్గా రెండు నెలలు కూడా అవలేదు ఆ రోడ్డు వేసి ఇప్పుడు చూస్తే దాని పరిస్థితి తాళ్లపూడి నుంచి గోపాలపురం వైపు మరియు సగ్గొండ ఫ్యాక్టరీలో వైపు వెళ్లే అధికలోడు లారీలు 40 నుంచి 60 టన్నుల వరకు ఉన్న లారీలు తిరుగుతూ ఉండటం వల్ల రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది.
అదేవిధంగా బీములు వెళ్లే రోడ్డు గోపవరం రోడ్డు నుంచి భీమొలు వరకు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది
ప్రయాణికులు ఈ రోడ్డు వల్ల చాలా ఇక్కట్లు పాలవుతున్నారు. ప్రభుత్వం వారు దీని గురించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుచున్నారు
END
Uploaded Video:



