పున్నమి ప్రతినిధి ఆగస్టు 26 రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల బీట్ గజ సింగవరం శివారులో వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కరీం అగర్వాల్ హాజరై మొక్కలు నాటి జిల్లా కలెక్టర్ గారి అగర్వాల్ మాట్లాడుతూ అడవులను అందరు సంరక్షించాలని పిలుపునిచ్చారు దీంతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని తెలిపారు అడవులతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు



