Wednesday, 9 September 2026
  • Home  
  • అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
- తిరుపతి

అంత్యక్రియల కోసం ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

గూడూరు, సెప్టెంబర్ 09: చిల్లకూరు మండలంలోని కలవకొండ గ్రామపంచాయతీ నందు బూదూరు రమేష్ తన స్వగృహం నందు కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించడం జరిగింది. ఈ విషయాన్ని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ గారికి తెలియజేయగా, వారు వెంటనే స్పందించి తక్షణం అంత్యక్రియల కోసం 5 వేల రూపాయలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి, గ్రామ పార్టీ అధ్యక్షులు కందల శ్రీనివాసులు, యానాటి పవన్, దొంతి వెంకటసుబ్బయ్య, బూదూరు సుబ్బయ్య గార్ల ద్వారా రమేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ద్వారా త్వరలోనే 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ తెలియచేశారని దొంతి వెంకట సుబ్బయ్య తెలియచేసారు.

గూడూరు, సెప్టెంబర్ 09:
చిల్లకూరు మండలంలోని కలవకొండ గ్రామపంచాయతీ నందు బూదూరు రమేష్ తన స్వగృహం నందు కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించడం జరిగింది. ఈ విషయాన్ని
గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ గారికి తెలియజేయగా, వారు వెంటనే స్పందించి తక్షణం అంత్యక్రియల కోసం 5 వేల రూపాయలను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులైన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి, గ్రామ పార్టీ అధ్యక్షులు కందల శ్రీనివాసులు, యానాటి పవన్, దొంతి వెంకటసుబ్బయ్య, బూదూరు సుబ్బయ్య గార్ల ద్వారా రమేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ద్వారా త్వరలోనే 5 లక్షల రూపాయలను ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేయడం జరుగుతుందని గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ తెలియచేశారని దొంతి వెంకట సుబ్బయ్య తెలియచేసారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.