Tuesday, 18 August 2026

Tag: ChandrababuNaidu

అమరావతి

గురుకుల్‌కు స్థలం రిజిస్ట్రేషన్

అమరావతిలో శ్రీ స్వామినారాయణ గురుకుల్ క్యాంపస్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తుళ్లూరు మండలం నేక్కల్లులో కేటాయించిన 4.235 ఎకరాల స్థలానికి ఏపీ సీఆర్‌డీఏ అధికారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వం స్థలం అప్పగించడంపై హర్షం వ్యక్తం చేసిన పూజ్య సుఖ వల్లభ దాస్ స్వామీజీ, పూజ్య మంత్ర స్వరూప్ దాస్ స్వామీజీ, స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.