Tuesday, 14 July 2026

Blog

ఖమ్మం

అటల్ బిహారి వాజ్ పాయ్ కి నివాళి అర్పించిన పాలేరు బిజెపి శ్రేణులు

ఖమ్మం ఆగష్టు పున్నమి స్టాఫ్ రిపోర్టర్ భారతమాత ముద్దుబిడ్డ , అజాత శత్రువు , దర్శనికుడు భారతీయ జనతా పార్టీ తొలి జాతి అధ్యక్షులు, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏడవ వర్ధంతి సందర్భంగా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పించి ఘనంగా వారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పాలేరు శాసన సభ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్నా రవికుమార్, రాష్ట్ర నాయకులు దేవకీ వాసు దేవా రావు తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం

అటల్ బిహారి వాజ్ పాయ్ కి నివాళి అర్పించిన పాలేరు బిజెపి శ్రేణులు

ఖమ్మం ఆగష్టు పున్నమి స్టాఫ్ రిపోర్టర్ భారతమాత ముద్దుబిడ్డ , అజాత శత్రువు , దర్శనికుడు భారతీయ జనతా పార్టీ తొలి జాతి అధ్యక్షులు, భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏడవ వర్ధంతి సందర్భంగా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో వారిని స్మరిస్తూ వారికి నివాళులర్పించి ఘనంగా వారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో పాలేరు శాసన సభ బిజెపి కంటెస్టడ్ అభ్యర్థి నున్నా రవికుమార్, రాష్ట్ర నాయకులు దేవకీ వాసు దేవా రావు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

శ్రీ కృష్ణాష్టమి వేడుకకు హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే

నకిరేకల్ :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) నకిరేకల్ పట్టణంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా యాదవ సంఘం వారు నిర్వహించిన ఉట్లు కొట్టె కార్యక్రమంకు వచ్చిన నకిరేకల్ నియోజక వర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం గారు హాజరైనారు. ఈసందర్బంగా యాదవ సంఘం నాయకులు అడిగిన యాదవ భవన నిర్మాణాన్ని పూర్తి చేయూడానికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. ఈకార్యక్రమంలో పట్టణ మునిసిపల్ చైర్మన్ గారు, సభ్యులు, యాదవ సంఘం నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

తిరుపతి

20 కేజీ ల గంజాయి పట్టివేత

ఈరోజు శ్రీకాలహస్తిలో ని తొట్టంబేడు పోలీసులకు అందిన సమాచారం మేర తొట్టంబేడు మండలం కొత్త కండ్రిగ గ్రామ సమీపములో గల తెలుగు గంగ కాలవపైన ఇద్దరు వ్యక్తులు సలీం మరియు అల్లా బకాష్ దాదాపు 20 కేజీల గంజాయిని ప్యాకింగ్ చేస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందని,వీరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని బిఎన్ కండ్రిగ సిఐ తెలిపారు. .

శ్రీకాకుళం 

బృందావనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

శ్రీకాకుళం పట్టణం, బృందావనం ఫంక్షన్ హాల్స్ మరియు శ్రీకాకుళం జిల్లా హోటల్స్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివశ్రీ నృత్య కళానికేతన్ శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారి అంతర్జాతీయ నృత్య కళాకారుల బృందం చే శ్రీకృష్ణుని కీర్తిస్తూ పలు కీర్తనలకు సుమారు 30 మంది విద్యార్థులచే ప్రదర్శించటం జరిగింది. తదనంతరం శ్రీ రఘుపాత్రుని శ్రీకాంత్ గారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించడం జరిగింది

తిరుపతి

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కెమెరా

ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ సబ్ డివిజనల్ అధికారి అయినటువంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ గోపి,2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి,బిన్ కండ్రిగ సిఐ తిమ్మయ్య,రూరల్ ఎస్సై నరసింహ,తోట్టంబేడు ఎస్సై బలరాం మరియు పిఎస్ఐలు, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా శ్రీకాళహస్తి బస్టాండ్ దగ్గర నుంచి వీఎంసి సర్కిల్ మొత్తం నాలుగు మాడవీధులు తిరిగి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేయడం జరిగింది.అలాగే డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతము మరియు కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులపై నిఘా ఉంచి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.

తిరుపతి

అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కెమెరా

ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ సబ్ డివిజనల్ అధికారి అయినటువంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ గోపి,2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి,బిన్ కండ్రిగ సిఐ తిమ్మయ్య,రూరల్ ఎస్సై నరసింహ,తోట్టంబేడు ఎస్సై బలరాం మరియు పిఎస్ఐలు, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది మొత్తం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా శ్రీకాళహస్తి బస్టాండ్ దగ్గర నుంచి వీఎంసి సర్కిల్ మొత్తం నాలుగు మాడవీధులు తిరిగి ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేయడం జరిగింది.అలాగే డ్రోన్ కెమెరాలతో అటవీ ప్రాంతము మరియు కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి అసాంఘిక శక్తులపై నిఘా ఉంచి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.

చిత్తూరు

అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ అష్టమి వేడుకలు

సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ ఆధ్వర్యంలో పలమనేరు పట్టణం మదనపల్లి రోడ్డు రఘువీర రెడ్డి కాలనీ వద్ద నిర్మించి శ్రీ కృష్ణ ప్రతిమ కొలువు తీర్చి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం పూజాది కార్యక్రమాలు అనంతరం కృష్ణ కొలువు వేదిక మదనపల్లి రోడ్ రఘువీర రెడ్డి కాలనీ నుండి జౌళి వీధి మీదుగా బజారు వీధి,ఎద్దుల సంత వీధి రంగబాబు సర్కిల్ వరకు వెళ్ళి బస్ స్టాండ్ మీదుగా తిరిగి మదనపల్లి రోడ్ లో శ్రీ కృష్ణ ప్రతిమ కొలువు వేదిక వద్దకు అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ ప్రతిమ ఊరేగింపు జరిగింది… జయ కృష్ణ నినాదాల తో, భగవద్గీత శ్లోక ఉచ్చారణ లతో భక్తులు పరవశించి ఊరేగింపు లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో *త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక పలమనేరు కమిటీ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, జ్యోతి, సరళ, రోజా, వింధ్య, హేమంత్ , రెడ్డెమ్మ, రేఖ కళ్యాణి, గౌతమ్, హరిబాబు, రాజేంద్ర తదితరులు పాల్గొనడం జరిగినది.వి కోట అశోక్ బాబు, బంగారు పాళ్యం రేణుక దేవి, వాణీశ్రీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఖమ్మం

వరద ప్రాంతాల్లో అధికారుల పర్యటన

పున్నమి డైలీ న్యూస్ ప్రతినిధి ఖమ్మం T.రవీందర్ ఖమ్మం…. మున్నేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మున్నేరు వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల పరిశీలన అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ వరద ప్రవాహం పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులకు కలెక్టర్ ఆదేశం

ఖమ్మం

అస్తవ్యస్యంగా మారిన డబుల్ బెడ్ రూమ్ రోడ్లు

ఖమ్మం పట్టణ కార్పొరేషన్ 59వ డివిజన్లో డబుల్ బెడ్ రూమ్ వెళ్లే దారులు అస్తవ్యస్తంగా ఉండి గుంతలు ఏర్పడి వర్షానికి బురదమయంగా మారి కాలనీవాసులకు ఇబ్బందిగా రహదారులు ఉన్నాయని 59వ డివిజన్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఎన్నిసార్లు కార్పొరేషన్ కమిషనర్ కు చైర్మన్ కు విజ్ఞప్తులు చేసుకున్న కానీ ప్రజల యొక్క ఆందోళనను ఆవేదనను పట్టించుకోవడం లేదని 591 డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ కందుల రాజేశ్వరి తెలియజేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.