Saturday, 19 September 2026
  • Home  
  • ఘనంగా గురజాడ అప్పారావు 164వ జయంతి
- విజయనగరం 

ఘనంగా గురజాడ అప్పారావు 164వ జయంతి

విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఈనెల 21న ఘనంగా నిర్వహించాలని డీఆర్వో సీహెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం 8:45 గంటలకు గురజాడ స్వగృహం నుంచి కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించి, అనంతరం “దేశమంటే మట్టి కాదోయ్” గేయాన్ని సామూహికంగా ఆలపించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్వో కోరారు.

విజయనగరం: మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఈనెల 21న ఘనంగా నిర్వహించాలని డీఆర్వో సీహెచ్. సత్తిబాబు అధికారులను ఆదేశించారు. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉదయం 8:45 గంటలకు గురజాడ స్వగృహం నుంచి కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించి, అనంతరం “దేశమంటే మట్టి కాదోయ్” గేయాన్ని సామూహికంగా ఆలపించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్వో కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.