అరకులోయ మండలం రాజధాని జంక్షన్ వద్ద అరకు ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు.
శాంతిభద్రతలు, గంజాయి అక్రమ రవాణా నివారణకు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీటు బెల్ట్ లేని వారికి జరిమానా విధించారు. ఎస్ఐ త్రినాధరావు, పీసీ రామరాజు, హోంగార్డ్ నాగరాజు, కూంబింగ్ బెటాలియన్ పాల్గొన్నారు.
Uploaded Video:

