పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 7 లక్షల మందితో పాదయాత్ర చేస్తానన్న కెసిఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు బాధపడతారని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడం మంచిదని వాక్యానించారు కళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కి గత ప్రభుత్వా నిర్ణయాలే కారణమని ఆరోపించారు అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడారు



