Monday, 7 September 2026
  • Home  
  • బోర్లగూడెంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి
- పెద్దపల్లి

బోర్లగూడెంలో పిడుగుపాటుకు ఎద్దు మృతి

మహాముత్తారం మండల కేంద్రంలోని బోర్లగూడెం గ్రామంలోని రైతు హట్కర్ రాజ్యంకు చెందిన ఎద్దు ఆదివారం పిడుగుపాటుకు మృతి చెందింది. ఎద్దులను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజ్యంకు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సుమారు రూ.70 వేల విలువైన ఎద్దు మృతిచెందడంతో రైతు కుటుంబం ఆవేదనకు గురైంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కుటుంబం కోరింది.

మహాముత్తారం మండల కేంద్రంలోని బోర్లగూడెం గ్రామంలోని రైతు హట్కర్ రాజ్యంకు చెందిన ఎద్దు ఆదివారం పిడుగుపాటుకు మృతి చెందింది. ఎద్దులను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజ్యంకు ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సుమారు రూ.70 వేల విలువైన ఎద్దు మృతిచెందడంతో రైతు కుటుంబం ఆవేదనకు గురైంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కుటుంబం కోరింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.