పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 6 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించారు పద్మశాలి కుల బంధువులైన డి సంజీవ్ కుమార్ జెడ్పిహెచ్ఎస్ రాచర్ల గొల్లపల్లి మాన్య రవి జెడ్ పి హెచ్ ఎస్ వెంకటాపూర్ ఉపాధ్యాయులను సంఘం అధ్యక్షుడు వనం రమేష్ కమిటీ సభ్యులు సన్మానించారు సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రమేష్ అన్నారు



