పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట మండల ఇన్చార్జ్ తహసిల్దార్ ఆడెపు దివ్య జ్యోతిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తున్న ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు సోమవారం హామీ బాధ్యతలు స్వీకరించనున్నారు


