అరకులోయ మండలం చోంపి పంచాయతీ పప్పుడువలసలో మంగళవారం రాత్రి మండల పార్టీ అధ్యక్షుడు లొక్కోయి మహాదేవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పాంగి రాజు, క్లస్టర్ కో-కన్వీనర్ కిల్లో మోహన్దాస్, క్లస్టర్ ఇన్చార్జ్ కొర్రా శేఖర్, TNSF పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జన్ని మత్య బాలరాజు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, సూపర్ సిక్స్ హామీల కింద అందుతున్న పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

అరకు: పప్పుడువలస లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం
అరకులోయ మండలం చోంపి పంచాయతీ పప్పుడువలసలో మంగళవారం రాత్రి మండల పార్టీ అధ్యక్షుడు లొక్కోయి మహాదేవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పాంగి రాజు, క్లస్టర్ కో-కన్వీనర్ కిల్లో మోహన్దాస్, క్లస్టర్ ఇన్చార్జ్ కొర్రా శేఖర్, TNSF పార్లమెంట్ ఉపాధ్యక్షుడు జన్ని మత్య బాలరాజు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, సూపర్ సిక్స్ హామీల కింద అందుతున్న పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

