గుత్తుల వారి పాలెం ఉపాధ్యాయులకు సత్కారం
పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి ఆగస్టు 17 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం శివారు గుత్తులవారిపాలెం లో ఉన్న ప్రాథమిక పాఠశాల నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15 శనివారం ఉదయం 9 గంటల నుండి అత్యంత జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాఠశాల ప్రాధాన్యొ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు (నాగపండు) ఉపాధ్యాయులు గుబ్బల షణ్ముఖరావు ను పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ శీలం ప్రసాద్ ను గుత్తులవారి పాలెం మాజీ వార్డ్ నెంబర్ కుడుపూడి శ్రీను. చెల్లుబోయిన నాగభూషణం. పలివెల శంకర్. అంబటివారిపాలెం గ్రామ పెద్దలు. బూల పెద్దిరాజు. నూకపై శ్రీను (నల్లశ్రీను) గోసంగి వెంకటేష్. ఆకుమర్తి సూరిబాబు. నెల్లి వెంకటరమణ. తదితరులు
ఘనంగా సత్కరించారు


