వరంగల్ జిల్లా నర్సంపేట్ పట్టణంలో M F C హోటల్లో మరియురెస్టారెంట్లో. బిర్యాని. ఆలస్యంగా అయిందని ఆరుగురు కస్టమర్లు వీరంగం సృష్టించారు .ఆర్డర్ చేసిన బిర్యాని ఆలస్యం కావడంతో గొడవ అయింది. దీనితో రెస్టారెంట్ లోని ఫర్నిచర్. తో పాటు క్యాష్. కౌంటర్ లోని కంప్యూటర్. ను ధ్వసం చేశారు. రెస్టారెంట్ యజమాని యాదగిరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.



