Monday, 17 August 2026
  • Home  
  • వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
- తూర్పు గోదావరి

వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

బిక్కవోలు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బిక్కవోలులో ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు. దేశ రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు వాజ్‌పేయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు.

బిక్కవోలు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా బిక్కవోలులో ఆయన చిత్రపటానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలను ఎమ్మెల్యే స్మరించుకున్నారు.

దేశ రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు వాజ్‌పేయి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.