ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో రెండేళ్లు సేవలు అందించే అవకాశం లభించనుంది.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 60 ఏళ్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో రెండేళ్లు సేవలు అందించే అవకాశం లభించనుంది.

