దేశవ్యాప్తంగా పోలీసు శాఖకు త్వరలో ‘అభిజ్ఞాన్’ అనే కొత్త మొబైల్ యాప్ అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా పోలీసులు పోర్టబుల్ ఫింగర్ప్రింట్ స్కానర్ సహాయంతో వ్యక్తుల వేలిముద్రలను సేకరించి, జాతీయ డేటాబేస్తో కేవలం 35 సెకన్లలో సరిపోల్చగలరు. దేశంలోని 1.3 కోట్లకు పైగా నేరస్థుల వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి.

మొబైల్లోనే వేలిముద్రల తనిఖీకి ‘అభిజ్ఞాన్’ యాప్
దేశవ్యాప్తంగా పోలీసు శాఖకు త్వరలో ‘అభిజ్ఞాన్’ అనే కొత్త మొబైల్ యాప్ అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా పోలీసులు పోర్టబుల్ ఫింగర్ప్రింట్ స్కానర్ సహాయంతో వ్యక్తుల వేలిముద్రలను సేకరించి, జాతీయ డేటాబేస్తో కేవలం 35 సెకన్లలో సరిపోల్చగలరు. దేశంలోని 1.3 కోట్లకు పైగా నేరస్థుల వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి.

