ఫిలిప్పీన్స్లో సంభవించిన 7.8 తీవ్రత గల భూకంపం కారణంగా కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు కూలిపోగా, సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

- News
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం – 35 మంది మృతి
ఫిలిప్పీన్స్లో సంభవించిన 7.8 తీవ్రత గల భూకంపం కారణంగా కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు కూలిపోగా, సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

