ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) అంశంపై ఇండియా కూటమి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఓటర్ల హక్కులు, ఎన్నికల పారదర్శకతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది.

- News
ఎస్ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి ఫిర్యాదు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) అంశంపై ఇండియా కూటమి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఓటర్ల హక్కులు, ఎన్నికల పారదర్శకతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది.

